పూజ్య
గురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు అష్టలక్ష్ములపై శ్లోకములు,
పాటలు వ్రాసారు. ఇవి ఆయా లక్ష్ములకు సంబంధించిన శాస్త్రవైభవములతో శ్రీ
సూక్తము మొదలైనవాటితో మంత్రగర్భితంగా కూర్చబడినవి. ఈ శ్రావణ మాసంలో నిత్య
పారాయణం చేసుకోదగినవి.
శ్లోకము: శ్రీ మద్ధర్మ పథానులబ్ధ విభవామ్ శ్రేయస్కరీం నిర్మలామ్లోకాకర్షిత కీర్తిదాం సకల సద్యోగప్రదాం భాగ్యదామ్
సౌభాగ్యామల విగ్రహాం అభయదాం దారిద్ర్య విధ్వంసినీమ్
వందే త్వాం ధనరూపిణీం స్మితముఖీం లక్ష్మీం జగన్నాయికామ్
పల్లవి: ధన లక్ష్మీం ఘనలక్ష్మీం భజే కనకధారామ్;
మనసా శిరసా నమామి మాంగల్య వివర్ధినీమ్
చరణం: హిరణ్య రజతస్రజాం వరేణ్య రూపాం నవామ్
శరణ్య చరణాం కరుణాం పరమయోగకారిణీమ్ ... పల్లవి....
చరణం: సర్వజీవ జీవికాం సర్వ మోదదాయినీమ్
నిర్వేదహరాం శాంతాం నిర్వచనాతీతాం తాం
http://picosong.com/cfqn
0 comments:
Post a Comment